Pulwama Attack నాటి ముష్కర దాడికి నాలుగేళ్లు.. అమర జవాన్లకు దేశం ఘన నివాళి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం ఆనందంగా విధులకు వెళ్తున్న సమయంలో ముష్కర మూకలు ఆత్మాహుతి దాడికి తెగబడి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. సరిగ్గా నాలుగేళ్ల కిందట జరిగిన ఆ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకే సారి 40 మంది జవాన్లను కోల్పోయాం. ఈ ఘటనతో భారత్ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన పాక్ ఉగ్రమూకల భరతం పట్టింది ఇండియన్ ఆర్మీ.
By February 14, 2023 at 10:27AM
By February 14, 2023 at 10:27AM
No comments