Breaking News

Joshimath సమయం ఆసన్నమైంది.. ఉత్తరాఖండ్‌లో ఎప్పుడైనా టర్కీ మాదిరి భారీ భూకంపం.. హైదరాబాద్ శాస్త్రవేత్త హెచ్చరిక


Joshimath ఇటీవల టర్కీలో సంభవించిన భారీ భూకంపం దాదాపు 50 వేల మందిని బలితీసుకుంది. ఈ నేపథ్యంలో భూకంపాల జోన్‌లో ఉన్న హియాలయ ప్రాంతానికి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరిస్తున్నారు. జోషిమఠ్‌లో ఇటీవల భూమికి పగుళ్లు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణ సమతౌల్యత దెబ్బతినడం, అడ్డూ అదుపులేని నిర్మాణాలతో హిమాలయాలకు ముప్పు ఏర్పడుతోందని నిపుణులు అంటున్నారు. ఆ ప్రాంతంలో భూమి ఉపరితలం కింద చాలా ఒత్తిడి ఏర్పడుతోందని చెబుతున్నారు.

By February 21, 2023 at 09:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/turkey-magnitude-earthquake-could-hit-uttarakhand-region-ngri-expert-warns/articleshow/98110165.cms

No comments