Breaking News

Earthquake: 4 వేల మందికిపైగా మృతి.. టర్కీ, సిరియాలో కొనసాగుతున్న సహాయకచర్యలు


Earthquake: టర్కీ, సిరియాలో సంభవించిన వరుస భారీ భూకంపాల ప్రభావానికి వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల సంఖ్య 20 వేలకు చేరుకోవచ్చని అంచనాలు వేస్తున్నారు. మొదటి భూకంపం యొక్క కేంద్రం సిరియా సరిహద్దులోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని నూర్దగి సమీపంలో ఉండగా.. రెండవ భూకంపం కహ్రామన్‌మారాస్ ప్రావిన్స్‌లోని ఎకినోజు సమీపంలో, మూడవ భూకంపం అదే ప్రావిన్స్‌లోని గోక్సన్ సమీపంలో సంభవించింది. వరుసగా మూడు భూకంపాలు సంభవించడంతో.. బిల్డింగ్‌లు ఒక్కసారిిగా కుప్పకూలాయి.

By February 07, 2023 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-than-4-thousand-dead-after-earthquake-in-turkey-and-syria/articleshow/97674640.cms

No comments