Breaking News

‘మా దేశానికి రావొద్దు’.. పాక్ ప్రధానికి ముఖం మీదే చెప్పిన టర్కీ.. ఉన్న పరువు పాయె!


భూకంపం దెబ్బకు టర్కీ, సిరియాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల సంఖ్యలో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో ఆ దేశాలను ఆదుకోవడానికి భారత్ సహా ప్రపంచ దేశాలు రెస్క్యూ టీమ్, వైద్య బృందాాలను పంపుతున్నాయి. కానీ పాకిస్థాన్‌ మాత్రం తన మిత్ర దేశం ఈ పరిస్థితిలో ఉండటాన్ని చూసి చలించింది. తానే స్వయంగా టర్కీ వెళ్లి సంఘీభావం తెలపాలని పాక్ ప్రధాని భావించారు. కానీ టర్కీ మాత్రం మీరు రావద్దని ముఖం మీదే చెప్పింది.

By February 09, 2023 at 04:26PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/earthquake-hit-turkey-refuses-to-host-pakistan-pm-shehbaz-sharif/articleshow/97771938.cms

No comments