Breaking News

పడవలో నుంచి సముద్రంలో విసరేసిన 18 కిలోల బంగారం.. చివరిలో ట్విస్ట్


ద్వీప దేశం శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం కొనసాగుతోంది. కొండెక్కిన నిత్యావసరల ధరలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని కొందరు మాత్రం తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు తెగబడుతున్నారు. దొంగదారిలో బంగారం, సరుకులు వంటివి దేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, బంగారాన్ని తీసుకొస్తూ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. పడవలో వస్తున్న వారి వ్యవహారశైలి, ప్రవర్తను అనుమానించిన పోలీసులు.. తనిఖీలు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు రంగంలోకి గజ ఈతగాళ్లు దిగారు.

By February 10, 2023 at 07:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-coast-guard-retrieves-smugglers-throw-gold-worth-rs-10-5-crore-into-sea/articleshow/97787213.cms

No comments