లేఆఫ్ల కాలంలోనూ ఉద్యోగులకు ఖరీదైన కార్లను అందజేసిన భారతీయ కంపెనీ
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మెడపై లేఆఫ్ల కత్తి వేలాడుతోంది. పలు దిగ్గజ సంస్థలు భారాన్ని తగ్గించుకోడానికి తమ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ వస్తుందో తెలియని పరిస్థితి. ఐటీ ఉద్యోగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలాంటి తరుణంలోనూ పలు సంస్థలు ఉద్యోగులకు కానుకలు ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇటీవలే చైనాకు చెందిన ఓ సంస్థ తన ఉద్యోగులకు భారీ మొత్తంలో బోనస్ను ప్రకటించి వార్తల్లో నిలిచింది.
By February 04, 2023 at 06:16AM
By February 04, 2023 at 06:16AM
No comments