జడ్జిల నియమాకాలు, బదిలీల్లో జాప్యం.. కేంద్రానికి సుప్రీంకోర్టు వార్నింగ్
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం, హైకోర్టులో జడ్జీల బదిలీలకు సంబంధించిన కొలీజియం సిఫార్సులు చేసింది. గతేడాది డిసెంబరులో చేసిన ప్రతిపాదనలకు ఇంకా కేంద్రం ఆమోదం తెలపలేదు. కోర్టు సిఫార్సు చేసినవారిలో ఓ న్యాయమూర్తి పదవీకాలం మరో రెండు వారాల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు మండిపడింది. కొన్ని పేర్లు రాత్రికి రాత్రి ఆమోదిస్తారు, మరికొన్ని జాప్యం చేస్తారు.. ఒక పద్ధతంటూ లేదా? అని ఏజీని కడిగి పారేసింది కోర్టు.
By February 04, 2023 at 06:57AM
By February 04, 2023 at 06:57AM
No comments