Breaking News

కశ్మీర్‌లో ఉగ్రవాదులకు కొత్తరకం ఆయుధాలు.. పెర్ఫ్యూమ్ బాంబు స్వాధీనం


జమ్మూ కశ్మీర్‌లో ముష్కర మూకలపై సైన్యం ఉక్కుపాదం మోపడంతో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. భద్రతా బలగాలకు ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు కొత్త ఆయుధాలను ఎంచుకుంటున్నారు. గత నెల నర్వాలో జరిగిన జంట పేలుళ్లకు ఉపయోగించిన బాంబు గురించి తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఈ ఘటనలో ఓ టీచర్‌ను అరెస్ట్ చేశారు. అతడికి గత మూడేళ్ల నుంచి పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలింది.

By February 03, 2023 at 06:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/teacher-turned-terrorist-held-with-perfume-ied-in-jammu-and-kashmir/articleshow/97565328.cms

No comments