Breaking News

పరీక్షా కేంద్రంలో అమ్మాయిల్ని చూడగానే షాక్.. స్పృహకోల్పోయిన ఇంటర్‌ విద్యార్థి


బుధవారం ఇంటర్ పరీక్షలు బిహార్ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. దీంతో పరీక్షా కేంద్రాలకు తమ పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు వచ్చారు. ఇలా ఓ విద్యార్ధిని తన తండ్రి పరీక్షా కేంద్రం వద్ద దింపి వెళ్లిపోయాడు. అయితే, ఆ తర్వాత ఊహించని సంఘటన జరిగింది. తాను హాల్‌లోకి ఎంట్రీ అయిన తర్వాత అక్కడ అందరూ అమ్మాయిలే ఉండటంతో షాక్ తిన్నాడు. కేంద్రంలో 500 మందికి కంటే ఎక్కువ మంది విద్యార్ధినులు ఉండటం గమనార్హం.

By February 02, 2023 at 07:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/male-student-faints-after-finding-himself-among-500-girls-in-exam-centre-in-nalanda-of-bihar/articleshow/97538748.cms

No comments