Breaking News

మోదీకి ఈసీ బానిస.. దొంగలకు గుణపాఠం చెబుదాం: ఉద్ధవ్ ఘాటు వ్యాఖ్యలు


Shiv Sena శివసేన పార్టీ పేరును, ఎన్నికల గుర్తు విల్లు- బాణంను దొంగతనం చేశారని యూబీటీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే మండిపడ్డారు. దొంగలకు గుణపాఠం చెప్పాల్సి ఉందని మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. ముంబయిలోని తన నివాసం మాతో శ్రీ వద్దకు శనివారం తరలివచ్చిన మద్దతుదారులను ఉద్దేశించి ఉద్ధవ్ మాట్లాడారు. శివసేన గుర్తులను ఏక్‌నాథ్ వర్గానికి కేటాయించిన, ఈసీ వారిదే అసలైన పార్టీగా గుర్తించిన విషయం తెలిసిందే.

By February 19, 2023 at 07:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtra-ex-cm-uddhav-thackeray-scales-up-attack-on-election-commission-over-shiv-sena-symbol-row/articleshow/98054943.cms

No comments