Breaking News

Assembly Election మేఘాలయ, నాగాలాండ్‌లో మొదలైన పోలింగ్


ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. త్రిపురలో గతవారం పోలింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5,500కి పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 30 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 59 సీట్లలోనే పోలింగ్ జరుగుతోంది.

By February 27, 2023 at 08:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/voting-begins-in-meghalaya-and-nagaland-assembly-elections-today/articleshow/98260742.cms

No comments