Breaking News

తక్కువ లోతు.. ఎక్కువ నష్టం.. భూకంపం ధాటికి 6 మీటర్లు జరిగిన టర్కీ!


వరుస భూకంపాలతో అతలాకుతలమైన తుర్కియే, సిరియా దేశాల్లో మృతుల సంఖ్య 21 వేలకు చేరింది. గత సోమవారం 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా.. ఇప్పటి వరకు 1,117 సార్లు భూమి కంపించిందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో పాటు దేశాల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోని బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఆహారం, తాగునీటి కోసం అగచాట్లు పడుతుండగా.. గడ్డ కట్టే చలిని తట్టుకునేందుకు

By February 10, 2023 at 11:15AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/turkey-surface-moved-5-to-6-meters-after-deadliest-earthquake/articleshow/97791710.cms

No comments