Breaking News

TV Channels: రిషబ్ పంత్ యాక్సిడెంట్ ఎఫెక్ట్.. టీవీ ఛానెళ్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక


TV Channels: దేశవ్యాప్తంగా రోజూ ఎన్నో దారుణ ఘటనలు జరుగుతూ ఉంటాయి. రోడ్డు ప్రమాదాలతో పాటు హత్యలు, దాడులు లాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి వార్తలను తరచూ మనం టీవీ ఛానెళ్లలో చూస్తూ ఉంటాం. రోడ్డు ప్రమాదాల సమయంలో రక్తపు మడుగుల్లో పడి ఉన్న బాధితులు, మృతదేహాల ఫొటోలను బ్లర్ చేయకుండా కొన్ని టీవీ ఛానెళ్లు ప్రసారం చేస్తోన్నాయి. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.

By January 10, 2023 at 09:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/the-central-government-issued-key-instructions-to-the-tv-channels-on-rishabh-pant-accident-incident/articleshow/96871012.cms

No comments