Breaking News

48 గంటల్లో రూ.50 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. పారిశ్రామికవేత్త జిందాల్‌కు బెదిరింపు లేఖ


Naveen Jindal Threat Letter జైల్లో ఉంటోన్న ఓ ఖైదీ.. మాజీ ఎంపీకి లేఖ రాసి రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే మిమ్మల్ని చంపేస్తానని హెచ్చరించాడు. పోస్ట్ ద్వారా లెటర్ రావడంతో సంస్థ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ లేఖను ఓ ఖైదీ పంపినట్టు గుర్తించారు. గతంలోనూ అతడు ఇలాగే లేఖలు రాసినట్టు పోలీసులు పేర్కొవడం గమనార్హం.

By January 25, 2023 at 06:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-ex-mp-and-industrialist-naveen-jindal-gets-death-threat-letter/articleshow/97294223.cms

No comments