Breaking News

ముగిసిన భారత్ జోడో యాత్ర.. నేడు భారీ సభ.. 21 ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాల గుండా 4000పైగా కిలోమీటర్ల దూరం సాగింది. గతేడాది సెప్టెంబరు 7న రాహుల్ తన పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. యాత్రలో భాగంగా అనేక వర్గాల ప్రజలను కలుసుకుని, వారి సమస్యలు విన్నారు. 50 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిలా రాహుల్ ఎంతో ఉత్సాహంగా పాదయాత్ర చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనతో నడవలేక యువకులు కూడా వెనుకబడ్డారు.

By January 30, 2023 at 07:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-rahul-gandhi-bharat-jodo-yatra-ends-at-srinagar/articleshow/97428980.cms

No comments