Breaking News

UNESCO List ప్రధాని మోదీ స్వస్థలంతో పాటు మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు


UNESCO List ఏదైనా స్మారక చిహ్నాన్ని లేదా ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలంటే మొదట యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. ప్రపంచ వారసత్వ కట్టడాలుగా భారత్‌లోని పలు స్మారకాలు ఇప్పటికే యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. తాజాగా మరో మూడు ప్రదేశాలకు ఈ జాబితాలో చోటుదక్కబోతోంది. ఈ ఏడాదిలో ఆరు ప్రదేశాలను భారత్ సిఫార్సు చేయగా.. ఇందులో గుజరాత్ నుంచి రెండు, ఏపీ, మహారాష్ట్ర, మేఘాలయ, త్రిపుర నుంచి ఒక్కొక్కటి ఉన్నాయి.

By December 21, 2022 at 12:08PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-indian-sites-includes-pm-modi-birthplace-vadnagar-in-unesco-tentative-heritage-list/articleshow/96391053.cms

No comments