Breaking News

Suriya: జై భీమ్ సీక్వెల్‌పై అప్‌డేట్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్


Jai Bhim Sequel పై క్లారిటీ వచ్చేసింది. గత ఏడాది నేరుగా ఓటీటీలో రిలీజైన జై భీమ్ మూవీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. లాయర్ కె.చంద్రు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ రూపొందించాడు. ఈ మూవీలో సూర్య నటనకి మంచి మార్కులు పడగా.. త్వరలోనే సీక్వెల్ కూడా పట్టాలెక్కబోతోంది. ఈ మేరకు ప్రొడ్యూసర్ రాజశేఖర్‌ పాండియన్‌ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. కథా చర్చలు..?

By December 01, 2022 at 11:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/producer-rajsekar-pandian-shares-update-on-suriyas-jai-bhim-sequel/articleshow/95904124.cms

No comments