Ram Charan కి ‘ట్రూ లెజెండ్ అవార్డ్’.. వేదికపై ఎమోషనల్ స్పీచ్

True Legend Award ని అందుకున్న తర్వాత రామ్ చరణ్ ఎమోషనల్ అయిపోయాడు. స్టేజ్పై దాదాపు 12 నిమిషాలు మాట్లాడిన రామ్ చరణ్.. తన కెరీర్ గురించే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా మాట్లాడాడు. అలానే తన ఫ్యామిలీలో జరిగిన ఓ విషాదకర ఘటన.. ఓ సరదా సన్నివేశాన్ని షేర్ చేసుకున్నాడు. స్టేజ్పైకి అతను వెళ్లగానే ఒకరు అతనికి కుర్చీని తీసుకొచ్చారు. కానీ.. తనకి కుర్చీ అవసరం లేదన్న రామ్చరణ్.. నేను నిలబడగలను అని చెప్పి.. స్పీచ్ స్టార్ట్ చేశాడు.
By December 03, 2022 at 11:38AM
By December 03, 2022 at 11:38AM
No comments