PSM 100: నరేంద్ర మోదీ, ముఖేష్ అంబానీలతో ఒకే వేదికపై రామ్ చరణ్.. మెగా వారసుడికి అరుదైన ఆహ్వానం
Narendra Modi - Ram Charan: మెగా పవర్స్టార్ రామ్ చరణ్కి మరో అరుదైన ఆహ్వానం దక్కింది. అహ్మదాబాద్లో ఘనంగా జరగనున్న PSM 100 వేడుకల్లో పాల్గొనాలంటూ ఆయనకు స్వామీజీల నుంచి పిలుపు వచ్చింది. PSM 100 అంటే ప్రముఖ్ స్వామి మహరాజ్. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీలు సైతం పాల్గొనబోతున్నారు. వీరితో పాటు చరణ్ ఒకే వేదికపై ఉండబోతున్నారు. ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
By December 15, 2022 at 06:35AM
By December 15, 2022 at 06:35AM
No comments