PSM 100: నరేంద్ర మోదీ, ముఖేష్ అంబానీలతో ఒకే వేదికపై రామ్ చరణ్.. మెగా వారసుడికి అరుదైన ఆహ్వానం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
Narendra Modi - Ram Charan: మెగా పవర్స్టార్ రామ్ చరణ్కి మరో అరుదైన ఆహ్వానం దక్కింది. అహ్మదాబాద్లో ఘనంగా జరగనున్న PSM 100 వేడుకల్లో పాల్గొనాలంటూ ఆయనకు స్వామీజీల నుంచి పిలుపు వచ్చింది. PSM 100 అంటే ప్రముఖ్ స్వామి మహరాజ్. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీలు సైతం పాల్గొనబోతున్నారు. వీరితో పాటు చరణ్ ఒకే వేదికపై ఉండబోతున్నారు. ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
By December 15, 2022 at 06:35AM
By December 15, 2022 at 06:35AM
No comments