Breaking News

PSM 100: న‌రేంద్ర మోదీ, ముఖేష్ అంబానీల‌తో ఒకే వేదిక‌పై రామ్ చ‌ర‌ణ్‌.. మెగా వార‌సుడికి అరుదైన ఆహ్వానం


Narendra Modi - Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కి మరో అరుదైన ఆహ్వానం దక్కింది. అహ్మదాబాద్‌లో ఘనంగా జరగనున్న PSM 100 వేడుకల్లో పాల్గొనాలంటూ ఆయనకు స్వామీజీల నుంచి పిలుపు వచ్చింది. PSM 100 అంటే ప్రముఖ్ స్వామి మహరాజ్. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీలు సైతం పాల్గొనబోతున్నారు. వీరితో పాటు చరణ్ ఒకే వేదికపై ఉండబోతున్నారు. ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

By December 15, 2022 at 06:35AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-to-share-stage-with-pm-narendra-modi-and-mukesh-ambani-in-psm-100/articleshow/96238745.cms

No comments