Breaking News

India China Troops చైనా మరో దుస్సాహసం.. అరుణాచల్‌లోకి కర్రలు, ఇనుప రాడ్లతో ప్రవేశించిన 300 మందికిపైగా సైనికులు


India China Troops భారత్‌ సైన్యానికి అనేక ప్రయోజనాలు దక్కకుండా ఉండాలంటే అరుణాచల్‌ ప్రదేశ్‌ను హస్తగతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. ఆ ప్రాంతం పట్టుచిక్కితే భూటాన్‌కు ఇరువైపులా తన సరిహద్దులు ఉంటాయని చైనా పన్నాగం. ఇప్పటికే భూటాన్‌ పశ్చిమ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రదేశాలను అనుసంధానించడానికి రోడ్లను నిర్మిస్తోంది. వీటిని డోక్లామ్‌ నుంచి గమోచిన్‌ వరకూ విస్తరించాలని చైనా ఆలోచన. ఈ నేపథ్యంలో భారత్‌కు రక్షణ కవచంగా ఉన్న అరుణాచల్ తమదేనని వాదిస్తోంది.

By December 13, 2022 at 07:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-and-china-troops-clashes-near-lac-in-arunachal-and-over-300-pla-soldiers-intruded-in-tawang-sector/articleshow/96185372.cms

No comments