India China Troops చైనా మరో దుస్సాహసం.. అరుణాచల్లోకి కర్రలు, ఇనుప రాడ్లతో ప్రవేశించిన 300 మందికిపైగా సైనికులు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
India China Troops భారత్ సైన్యానికి అనేక ప్రయోజనాలు దక్కకుండా ఉండాలంటే అరుణాచల్ ప్రదేశ్ను హస్తగతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. ఆ ప్రాంతం పట్టుచిక్కితే భూటాన్కు ఇరువైపులా తన సరిహద్దులు ఉంటాయని చైనా పన్నాగం. ఇప్పటికే భూటాన్ పశ్చిమ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రదేశాలను అనుసంధానించడానికి రోడ్లను నిర్మిస్తోంది. వీటిని డోక్లామ్ నుంచి గమోచిన్ వరకూ విస్తరించాలని చైనా ఆలోచన. ఈ నేపథ్యంలో భారత్కు రక్షణ కవచంగా ఉన్న అరుణాచల్ తమదేనని వాదిస్తోంది.
By December 13, 2022 at 07:13AM
By December 13, 2022 at 07:13AM
No comments