Breaking News

Heeraben హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి.. తల్లి పాడె మోసి, చితికి నిప్పంటించిన ప్రధాని


ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ రెండు రోజుల కిందట అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె శతవసంతంలోకి అడుగుపెట్టారు. ఈ కష్ట సమయంలో రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మోదీకి అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

By December 30, 2022 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-and-brothers-perform-last-rites-of-mother-heeraben/articleshow/96613881.cms

No comments