Germany to Mumbai అమ్మానాన్నలను చూసేందుకు బైక్పై జర్మనీ నుంచి ముంబయికి.. యువతి సాహసానికి హ్యాట్సాప్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Germany to Mumbai కోవిడ్ కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా తల్లిదండ్రులు లేకుండానే ఆమె వివాహం వేరే దేశంలో జరిగిపోయింది. ఆంక్షలు సడలించిన తర్వాత వారిని కలుసుకోవాలని భావించింది. అయితే, విమానంలో వస్తే కిక్కు ఏముంటుందని వినూత్నంగా ఆలోచించింది. ఆ యువతి భర్తతతో కలిసి పెద్ద సాహసమే చేసింది. దాదాపు ఐదు నెలల పాటు బైక్ నడుపుకుంటూ ముంబయికి చేరుకుంది. ముంబయికి చెందిన మేధా రాయ్ 24 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్కు చేరుకుంది.
By December 10, 2022 at 10:13AM
By December 10, 2022 at 10:13AM
No comments