Breaking News

Church Vandalised చర్చిను ధ్వంసం చేసిన దుండగులు.. లోపలి జీసెస్ విగ్రహం కూడా


Church Vandalised క్రిస్మ‌స్ పండుగ ముగిసిన రెండు రోజుల వ్యవధిలోనే కర్ణాటకలో ఓ చర్చిను కొందరు దుండగులు ధ్వంసం చేయడం కలకలం రేగుతోంది. మైసూరులోని పెరియాప‌ట్నాలో ఉన్న‌ సెయింట్ మేరీస్ చ‌ర్చి వెనుక గేటును బ్రేక్ చేసి లోపలికి దుండ‌గులు ప్ర‌వేశించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. చ‌ర్చిలో ఉన్న డ‌బ్బు దొంగ‌లించేందుకు దానిపై దాడి చేసిన‌ట్లు తెలుస్తోంద‌ని,. క‌లెక్ష‌న్ బాక్సును కూడా దుండ‌గులు ఎత్తుకెళ్లారని మైసూరు ఎస్పీ సీమా ల‌ట్కార్ తెలిపారు.

By December 28, 2022 at 11:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/church-vandalised-days-after-christmas-and-baby-jesus-statue-damaged-in-mysuru-of-karnataka/articleshow/96562231.cms

No comments