Breaking News

Bride Falls Quarry సెల్ఫీ మోజుతో ప్రమాదం.. 120 అడుగుల లోయలో పడ్డ వధూవరులు.. ఆగిపోయిన పెళ్లి!


Bride Falls Quarry సెల్ఫీలపై మోజుతో ప్రాణాలు కోల్పోయే వారే సంఖ్య పెరుగుతోంది. సెల్ఫీ క్రేజ్‌లో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయినవారిలో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడయ్యింది. ఇక, రైలు ప్రమాదాల్లో 30 శాతం ఈ సెల్ఫీలకు సంబంధించనివే కావడం గమనార్హం. పబ్లిసిటీ కోసం ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలతో ప్రాణాలు మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో. ఇలాగే, పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ జంట సెల్ఫీతో ప్రమాదంలో పడింది.

By December 10, 2022 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bride-falls-in-quarry-pond-while-taking-selfie-after-wedding-postponed-in-kollam-of-kerala/articleshow/96123843.cms

No comments