Breaking News

Punjab Train Accident ఆడుకుంటూ వెళ్లి రైలును ఢీకొన్న చిన్నారులు.. ముగ్గురు మృతి


Punjab Train Accident రైల్వే ట్రాక్ సమీపంలో వలస కూలీలకు చెందిన పిల్లలు ఆడుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ చిన్నారులు రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషాదకర ఘటన పంజాబ్‌లోని రూప్‌నగర్‌ శ్రీ కిరాత్‌పూర్ సాహిబ్ సమీపంలో జరిగింది. రోడ్డు దాటుతున్న పిల్లలపై నుంచి ప్యాసింజర్ రైలు వెళ్లడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో గాయపడి మరో బాలుడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

By November 28, 2022 at 09:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/three-children-die-after-being-hit-by-train-in-rupnagar-of-punjab/articleshow/95815829.cms

No comments