Manchu Vishnu పెట్టిన అమ్మాయి వెళ్లిపోయాక.. నన్ను పట్టించుకోలేదు: పావలా శ్యామల

Pavala Syamala కి సాయం చేస్తానని గతంలో చెప్పిన కరాటే కళ్యాణి తన ఇంటికి వచ్చి చీదరించుకుందట. అలానే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు తొలుత సాయం కోసం ఓ అమ్మాయిని పెట్టినా ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాడని పావలా శ్యామల ఆరోపించింది. తెలుగులో దాదాపు 300కి పైగా సినిమాల్లో చేసిన ఈమె ఇప్పుడు ఓ అనాథ ఆశ్రమంలో కూతురుతో కలిసి జీవనం వెళ్లదీస్తోంది. కనీసం మందులు కొనేందుకు కూడా డబ్బులు లేవట.
By November 03, 2022 at 08:52AM
By November 03, 2022 at 08:52AM
No comments