Breaking News

మాటలకందని విషాదం.. ఆధార్‌ లేదని ఆస్పత్రిలో గర్బిణిని చేర్చుకోని వైద్యులు.. మహిళ సహా కవలలు మృతి


కర్ణాటకలో మాటలకందని విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ అభాగ్యురాలి పట్ల వైద్యులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. పురిటి నొప్పులతో వచ్చిన ఆమెను చేర్చుకోడానికి ససేమిరా అన్నారు. ఆధార్ కార్డు లేదనే సాకుతో ఆమెను బయటకు పంపేయడంతో ఇంటికి వెళ్లిపోయింది. ఎవరూ లేని ఆ ధీనురాలు రాత్రింతా ప్రసవ వేదన అనుభవించింది. చివరకు ప్రసవం జరగ్గా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత రెండో శిశువు కడుపులోనే చనిపోగా.. ఆమె కూడా ప్రాణాలు వదిలింది.

By November 04, 2022 at 11:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mother-and-twin-newborns-dies-turned-away-by-tumakuru-govt-hospital-in-karnataka/articleshow/95293432.cms

No comments