Breaking News

ఆటోలో ఫోన్ మిస్సింగ్.. అకౌంట్‌లో రూ.50 వేలు మాయం !


Hyderabad: ఆటోలో ఫోన్ పోగొట్టుకున్న ఓ వ్యక్తి మెుబైల్ నుంచి రూ. 50 వేలు కొట్టేశాడో ఘరానా దొంగ. బాధితుడి ఫోన్‌లోని యూపీఐ అకౌంట్ల సాయంతో వేర్వేరు ఖాతాలకు క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. బ్యాంకు అకౌంట్లలో డబ్బు మాయం కావటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన ఫోన్‌లో డబ్బును ఆటో డ్రైవరే కాజేశాడని బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

By November 26, 2022 at 02:52PM


Read More https://telugu.samayam.com/telangana/hyderabad/fifty-thousand-rupees-transferred-with-lost-mobile-phone-in-hyderabad/articleshow/95784359.cms

No comments