మళ్లీ విజృంభిస్తున్న మీజిల్స్.. 13 మంది మృతి, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఈ వైరస్ లక్షణాలివే
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Measles outbreak in Mumbai: మీజిల్స్ వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. 20 ఏళ్లుగా నియంత్రణలో ఉన్న ఈ వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ముంబై నగరంలో నెల రోజుల వ్యవధిలోనే ఈ వైరస్ కారణంగా 13 మంది చిన్నారులు మృతి చెందారు. ఆ నగరంలో ఏకంగా 233 మీజిల్స్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన కొన్నేళ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మహారాష్ట్రతో పాటు బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ రాష్ట్రాల్లోనూ మీజిల్స్ కేసులు నమోదవుతున్నాయి.
By November 24, 2022 at 01:38PM
By November 24, 2022 at 01:38PM
No comments