Breaking News

Prasanth Kishore: నేటి నుంచి ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర.. పొలిటికల్ ఎంట్రీకి లాభిస్తుందా?


Prasanth Kishore: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేటి నుంచి బీహార్ లో పాదయాత్ర ప్రారంభించనున్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 3,500 కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. పేద, వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ లో కొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడానికి తన పాదయాత్ర ఉపయోగపడుతుందని పీకే చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల మీదుగా తన పాదయాత్ర కొనసాగిస్తానంటూ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. మూడు లక్ష్యాలుగా ఆయన పాదయాత్ర కొనసాగనుందని టీం చెబుతోంది.

By October 02, 2022 at 11:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/prashant-kishore-start-padayatra-in-bihar-from-today/articleshow/94595805.cms

No comments