Breaking News

UP Accident: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర ప్రమాదం.. 26 మంది మృతి


UP Accident: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ట్రాక్టర్ చెరువులో పడి 26 మంది మృతిచెందారు. శనివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషాదకర ఘటనపై.. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం చేస్తామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థించారు.

By October 02, 2022 at 02:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/a-terrible-accident-in-uttar-pradesh-26-people-died/articleshow/94591442.cms

No comments