Breaking News

Munugodeలో బెట్టింగ్‌ల జోరు? ఆ రెండు పార్టీల మధ్యే పోటాపోటీ?


Munugode Bypoll: తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికపై బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగి బెట్టింగ్‌ల పర్వానికి తెరలేపారు. పెద్ద మొత్తంలో మునుగోడు ఉపఎన్నికపై బెట్టింగ్‌లు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. కొంతమంది రూ.లక్షల్లో బెట్ కడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మునుగోడులో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరుగుతుండటంతో .. గెలుపు ఎవరిని వరిస్తుందనేది సస్పెన్స్‌గా మారింది. దీంతో బెట్టింగ్‌లు కూడా ఆసక్తికరంగా సాగుతున్నట్లు చెబుతున్నారు.

By October 17, 2022 at 07:03AM


Read More https://telugu.samayam.com/telangana/nalgonda/huge-bettings-on-munugode-by-elections/articleshow/94904011.cms

No comments