Munugode ఉపఎన్నికపై బీజేపీ కొత్త వాదన.. నోటిఫికేషన్ వేళ కీలక ప్రతిపాదన
Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికకు ఈ నెల 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్న క్రమంలో పార్టీలన్ని సన్నద్దమవుతున్నాయి. నేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహలపై చర్చిస్తున్నాయి. దీంతో మునుగోడు ఉపఎన్నిక పోరు తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కుతోంది. ఈసీకి ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. కేంద్ర బలగాల పర్యవేక్షణలో మునుగోడు ఉపఎన్నిక నిర్వహించాలని ఈసీకి రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ భారీగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తోందని, చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
By October 05, 2022 at 06:58AM
By October 05, 2022 at 06:58AM
No comments