Munugode By Elections: భారీగా నామినేషన్లు తిరస్కరణ.. కేఏ పాల్కు చుక్కెదురు

Munugode By Elections: మునుగోడు ఉపఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల స్వీకరణతో పాటు పరిశీలన ప్రక్రియ కూడా ముగిసింది. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. సరైన పత్రాలు సమర్పించకపోవడం, పూర్తి వివరాలు సమర్పించకపోవడంతో భారీగా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
By October 16, 2022 at 08:07AM
By October 16, 2022 at 08:07AM
No comments