Kerala Murders: మహిళల నరబలి కేసులో పోలీసులకు తొలి క్లూ దొరికిందిలా..!

Kerala Murders: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ నరబలుల కేసులో తొలి క్లూ ఎలా లభించిందనే విషయాన్ని పోలీసులు వెల్లడించారు. పద్మ అనే మహిళ కనిపించకుండా పోయిన రోజున రోడ్డు పక్కన ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఆమె స్కార్పియో వాహనం ఎక్కి తర్వాత రోడ్డు దాటిందని గుర్తించారు. హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికి పూడ్చి పెట్టిన ఇంటి పక్కనున్న ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ చూడగా.. పద్మ అక్కడకు వెళ్లినట్లు తేలింది.
By October 13, 2022 at 08:20AM
By October 13, 2022 at 08:20AM
No comments