Hindupur Ycp: రామకృష్ణారెడ్డి దారుణ హత్యలో ఐదుగురిపై కేసు నమోదు

Hindupur Ycp: మాజీ సమన్వయకర్త రామకృష్ణారెడ్డి దారుణ హత్య హిందూపురంలో సంచలనం రేపుతోంది. ఆయన తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె ఫిర్యాదుతో ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ గోపీకృష్ణతో పాటు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ పై ఈ హత్యలో ఆరోపణలు వస్తున్నాయి. ఆ హత్య వెనుక ఆయన హస్తం ఉందని రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
By October 09, 2022 at 09:51AM
By October 09, 2022 at 09:51AM
No comments