Breaking News

నేను వాయిదాలకోరును.. నాతో ఎవరూ మాట్లాడొద్దు: పీహెచ్‌డీ విద్యార్థి నోట్ వైరల్


విద్యార్థులు తమ పనిని సకాలంలో పూర్తిచేస్తేనే భవిష్యత్తులో విజయాలను అందుకోగలరు. చేపట్టిన పని వాయిదా వేయడం వల్ల దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.మధ్యలో ఎవరైనా వారికి ఇబ్బంది కలిగిస్తే ఏకాగ్రత లోపించి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి ఓ పరిశోధన విద్యార్థి మాత్రం తన లోపాన్ని గుర్తించి.. దీనికి పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచించింది. అతడు రాసిన నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.

By October 07, 2022 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/please-donot-talk-to-me-phd-student-note-goes-viral-in-social-media/articleshow/94696387.cms

No comments