Breaking News

ప్లేట్‌లెట్ల బదులు పండ్ల రసం.. డెంగ్యూ పేషెంట్‌ మృతి.. సోషల్ మీడియాలో వైరల్, ప్రభుత్వం సీరియస్!


ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల యువకుడు డెంగ్యూ బారిన పడగా.. అతడికి ప్లేట్‌లెట్లకు బదులు జ్యూస్ ఎక్కించారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో యూపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. హాస్పిటల్‌ను సీల్ చేయడంతోపాటు విచారణకు ఆదేశించింది.

By October 21, 2022 at 09:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-man-dies-after-allegedly-transfuse-juice-instead-of-platelets-in-prayagraj/articleshow/95000871.cms

No comments