జనం కరోనా టీకాలు వేయించుకోవడం లేదు.. 10 కోట్ల డోసులు పడేశాం: అదర్ పూనావాలా

కరోనా వైరస్ కట్టడి కోసం దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా కరోనా టీకాలు వేయించింది. టీనేజర్లకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. థర్డ్ వేవ్ భయాందోళనల నేపథ్యలో బూస్టర్ డోసులు వేయించడం సైతం మొదలుపెట్టింది. కానీ కోవిడ్ ప్రభావం తగ్గడంతో బూస్టర్ డోస్లు వేయించుకోవడానికి జనం ఆసక్తి చూపించడం లేదు. దీంతో గత ఏడాది డిసెంబర్లోనే టీకాల ఉత్పత్తిని నిలిపేశామని.. పది కోట్ల డోసులను పడేశామని అదర్ పునావాలా తెలిపారు.
By October 21, 2022 at 10:16AM
By October 21, 2022 at 10:16AM
No comments