Breaking News

నదిలో దుర్గామాత నిమజ్జనం: మెరుపు వరదలు సంభవించి 8 మంది మృతి.. కొందరు గల్లంతు


ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా నిమజ్జనం కోసం తీసుకొచ్చి.. కోలాహాలంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. నదిలో విగ్రహం నిమజ్జనం చేస్తున్న వేళ.. ఊహించని విధంగా ఒక్కసారి ప్రవాహం పెరిగింది. దీంతో చాలా మంది నదిలో కొట్టుకుపోయి.. ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషాదం బెంగాల్‌లో జరిగింది. ఎటుచూసినా హాహాకారాలు, అరుపులతో తమను తాము కాపాడుకోడానికి ప్రయత్నించిన చాలా మంది ఒడ్డుకు చేరుకోగా.. కొందరు మాత్రం కొట్టుకుపోయారు.

By October 06, 2022 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/eight-dead-after-flash-floods-during-durga-idol-immersion-in-jalpaiguri-of-west-bengal/articleshow/94671677.cms

No comments