Breaking News

Lakhimpur Kheri: బోరున విలపించిన ఐఏఎస్ అధికారి... బెడ్‌పై చిన్నారిని చూసి ఒక్కటే ఏడుపు


ఉత్తరప్రదేశ్‌లో లఖీంపూర్ ఖేరీలో (Lakhimpur Kheri) ఐఏఎస్ స్థాయి అధికారి బోరున విలపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడమే కాదు.. ఆ పరిస్థితితుల్లో వారిని చూసి.. కన్నీరు పెట్టుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగారు. అనంతరం వారిని బాగా చూసుకోమని, మంచి వైద్యం అందించాలని డాక్టర్లకు చెప్పారు. అయితే ఆస్పత్రిలో ఓ చిన్నారిని చూసి.. విలపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

By September 29, 2022 at 01:00PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bureaucrat-breaks-down-as-she-speaks-to-mother-of-injured-child-in-lakhimpur-kheri-accident/articleshow/94528123.cms

No comments