దేశ రాజధానిలో వికృత క్రీడ.. పదేళ్ల బాలుడిపై సామూహిక లైంగిక దాడి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగులోకి వచ్చింది. పదేళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ అసహజ లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురూ మైనర్లే కావడం గమనార్హం. బాలుడి పట్ల నిందితులు వికృతంగా ప్రవర్తించారు. బాలుడి రహస్య భాగంలో రాడ్డును కూడా దూర్చి.. అనంతరం ఇటుకలు, రాడ్డులతో కొట్టి తీవ్రంగా హింసించారు. గతవారం జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
By September 26, 2022 at 11:25AM
By September 26, 2022 at 11:25AM
No comments