Breaking News

కోహినూర్ వజ్రం పూరీ జగన్నాథుడిదే.. తెరపైకి జగన్నాథ సేన కొత్త డిమాండ్


ప్రపంచంలో ఎన్ని వజ్రాలు ఉన్నా.. కోహినూర్‌ విశిష్టతే వేరు. అత్యంత విలువైన వజ్రమిదే. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వజ్రం మన తెలుగు నేలపై దొరికింది. ఈ వజ్రం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ క్రమంలో ఎందరో రాజులు దీనిని దక్కించుకోడానికి ప్రయత్నాలు చేశారు. ఎన్నో రాజవంశాల చేతులు మారిన ఈ వజ్రం.. చివరికి బ్రిటన్‌కు చేరింది. అక్కడి రాజ కుటుంబానికి వారతస్వ సంపదగా మారింది.

By September 14, 2022 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/queen-elizabeth-ii-demise-kohinoor-diamond-belongs-to-lord-jagannath-claims-jagannath-sena/articleshow/94188813.cms

No comments