భౌతిక జీవితానికి పరిపూర్ణత ఇచ్చేది గురువులేనన్న శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. బాగ్లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. శ్రీశ్రీ శ్రీ గురు విశ్వస్పూర్తి చెప్పిన సందేశాలను మరోసారి గుర్తు చేశారు. ఉపాధ్యాయులు ఈ సమాజాన్ని నడిపిస్తున్నారని తెలిపారు.
By September 04, 2022 at 05:05PM
By September 04, 2022 at 05:05PM
No comments