Breaking News

ఇజ్రాయెల్‌తో సంబంధాలు మరింత ముందుకెళ్లి ఉండేవి కానీ.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు


భారత్, ఇజ్రాయెల్ సంబంధాల విషయమై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌‌లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్న ఆయన.. ఇజ్రాయెల్‌తో సంబంధాల వల్ల మన దేశానికి ప్రయోజనం చేకూరుతుందని తెలిసినా.. అంతకు ముందు పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఆ దేశంతో సంబంధాల విషయమై శ్రద్ధ పెట్టలేదన్నారు. విదేశాంగ విధానంపై ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రభావం చూపే రోజులకు కాలం చెల్లిందన్నారు.

By September 05, 2022 at 11:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/external-affairs-minister-s-jaishankar-responds-to-vote-bank-politics-impact-on-foreign-policy-of-india/articleshow/93996767.cms

No comments