కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీపై క్లారిటీ... గాంధీ ఫ్యామిలీ దూరం: అశోక్ గెహ్లాట్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీపై ఒక స్పష్టత వచ్చింది. ఆ పదవిని స్వీకరించేందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు సిద్ధంగా లేరు. ఆ పదవికి పోటీ చేసేందుకు గాంధీ ఫ్యామిలీ నిరాకరించినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్విని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. ఈ పదవికి తాను పోటీ చేయనున్నట్టు అశోక్ గెహ్లట్ తెలిపారు. అయితే ఎప్పుడూ నామినేషన్ వేస్తారనేది త్వరలోనే చెబుతానన్నారు. అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి.
By September 23, 2022 at 01:51PM
By September 23, 2022 at 01:51PM
No comments