Breaking News

డాలస్‌లో మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించిన భారత్ బయోటెక్ ఎండీ


భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ పద్మభూషణ్ డాక్టర్ కృష్ణ ఎల్ల డాలస్ నగరంలోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించి అక్కడ జాతిపిత విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ ప్రపంచ శాంతిదూతకు డాలస్ నగరంలో నివాళులర్పించడం ఆనందంగా ఉందన్నారు

By September 10, 2022 at 06:49AM


Read More https://telugu.samayam.com/latest-news/nri/bharat-biotech-md-krishna-ella-visits-dallas-mahatma-gandhi-memorial-and-pay-tribute/articleshow/94107853.cms

No comments