Breaking News

Ashok Gehlot నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం.. రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్?


యువనేత సచిన్ పైలట్ కల నెరవేరబోతుందా? ఆయనకు రాజస్థాన్ సీఎం పగ్గాలు అప్పగించనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్ పోటీ చేస్తుండటంతో పైలట్‌ను సీఎంగా నియమించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటుచేశారు. రెండు దశాబ్దాల తర్వాత గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కాబోతుండగా.. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో రాజస్థాన్ సీఎం ప్రస్తుతం గెహ్లాట్ ముందంజలో ఉన్నారు.

By September 25, 2022 at 10:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-called-meeting-rajasthan-mlas-amid-buzz-ashok-gehlot-make-way-for-sachin-pilot/articleshow/94429478.cms

No comments