Breaking News

2030: టాప్-3లోకి ఎంట్రీ ఇవ్వనున్న భారత్


ఇటీవలే బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ మరో 7-8 ఏళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది. ఈ క్రమంలో జపాన్, జర్మనీలను ఇండియా వెనక్కి నెట్టనుంది. కాగా అదే సమయంలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాలు ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి.

By September 04, 2022 at 11:08AM


Read More https://telugu.samayam.com/business/business-news/india-set-to-become-third-largest-economy-in-the-world-by-2030-say-experts/articleshow/93979736.cms

No comments