Breaking News

Rajasthan: సల్మాన్ ఖాన్ చంపిన జింకకు స్మారకం... 800 కిలోల బరువుతో విగ్రహం


రాజస్థాన్‌లో (Rajasthan) 24 ఏళ్ల క్రితం ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌ జింకలను వేటాడాడు. ఆ కేసు చాలాకాలం నడిచింది. అయితే ఆధారాలు లేకపోవడంతో కోర్టు కేసులు కొట్టేసింది. అయితే ఆ కృష్ణ జింక వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే ఆ చనిపోయిన జింకకు బిష్ణోయ్ కమ్యూనిటీ భారీ స్మారకాన్నిఏర్పాటు చేయడానికి పూనుకుంది. దీనికోసం గ్రామస్థులు సహకరిస్తున్నారు. వారంతా డబ్బులు చందాలుగా వేసి జింక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

By August 14, 2022 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bishnoi-community-to-build-memorial-honouring-black-deer-killed-by-salman-khan/articleshow/93553223.cms

No comments