Rajasthan: సల్మాన్ ఖాన్ చంపిన జింకకు స్మారకం... 800 కిలోల బరువుతో విగ్రహం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
రాజస్థాన్లో (Rajasthan) 24 ఏళ్ల క్రితం ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ జింకలను వేటాడాడు. ఆ కేసు చాలాకాలం నడిచింది. అయితే ఆధారాలు లేకపోవడంతో కోర్టు కేసులు కొట్టేసింది. అయితే ఆ కృష్ణ జింక వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే ఆ చనిపోయిన జింకకు బిష్ణోయ్ కమ్యూనిటీ భారీ స్మారకాన్నిఏర్పాటు చేయడానికి పూనుకుంది. దీనికోసం గ్రామస్థులు సహకరిస్తున్నారు. వారంతా డబ్బులు చందాలుగా వేసి జింక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
By August 14, 2022 at 12:01PM
By August 14, 2022 at 12:01PM
No comments